🔔 *ఖరీఫ్ లొ ఈ-పంట ఆధారంగా ఉచిత పంటల బీమా :*
✓ రబీలో రైతులే తమ వాటా ప్రీమియం చెల్లించాలి
✓ ఖరీఫ్ పంటకాలానికి జిల్లాల వారీగా ఎంపికచేసిన పంటలకు ఉచితంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా(PMSBY), వాతావరణ ఆధా రిత పంటల బీమా (RWBCIS) పథకాలను అమలు చేయనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీ రావు తెలిపారు.
✓ ఈ-పంటలో నమోదైతే పంటల బీమా వర్తిస్తుందని.
✓ రైతు వాటాగా చెల్లించాల్సిన ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఒక ప్రకటనలో వివరించారు.
✓ రబీ నుంచి పంటల బీమా కావాలంటే, రైతులే తమ వాటా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు.
✓ ఆహార ధాన్యాలు, నూనెగింజల పంటలకు 1.5%, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5% చొప్పున ప్రీమియం చెల్లించాలని సూచించారు.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♐️ Join Telegram channel 👇
https://telegram.me/ap_govt_news