- 20 లక్షల ఉద్యోగాలు హామీ నిలబెట్టుకుంటాం.. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.
- తిరుమలలో రథసప్తమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం ను అభినందించిన సీఎం చంద్రబాబు.
- అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం.. మంత్రి టీజీ భరత్.
- నాసిరకం మద్యం సరఫరా చేసి రూ లక్ష కోట్లు బొక్కారు జగన్ రెడ్డి, మిధున్ రెడ్డి.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.
- విద్యారంగంలో కీలక సంస్కరణలపై చర్చించడానికి విద్యామంత్రుల కాన్ క్లేవ్ నిర్వహణకు అనుమతి ఇవ్వండి ..కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కోరిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.
- ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మెగాడిఎస్సీ నిర్వహిస్తాం.. మంత్రి కందుల దుర్గేష్.
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bit.ly/3Q6gzK4#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper