Postlar filtri


- 20 లక్షల ఉద్యోగాలు హామీ నిలబెట్టుకుంటాం.. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.

- తిరుమలలో రథసప్తమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం ను అభినందించిన సీఎం చంద్రబాబు.

- అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం.. మంత్రి టీజీ భరత్.

- నాసిరకం మద్యం సరఫరా చేసి రూ లక్ష కోట్లు బొక్కారు జగన్ రెడ్డి, మిధున్ రెడ్డి.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.

- విద్యారంగంలో కీలక సంస్కరణలపై చర్చించడానికి విద్యామంత్రుల కాన్ క్లేవ్ నిర్వహణకు అనుమతి ఇవ్వండి ..కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కోరిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.

- ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మెగాడిఎస్సీ నిర్వహిస్తాం.. మంత్రి కందుల దుర్గేష్.

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bit.ly/3Q6gzK4

#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper


ప్రజలకు సేవ చేయడమే నిజమైన రాజకీయం.  
#GoldenMemories  
#NTRLivesOn


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పీ4 (పబ్లిక్- ప్రైవేట్-పీపుల్ పార్టనర్ షిప్) విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ పీ4 ద్వారా సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలకు, ఆర్థికంగా బలంగా ఉన్న 10 శాతం మంది స్వయం ఉపాధి పొందేలా చేయూతనందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న ధనవంతులు, విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు పేదరిక నిర్మూలన బృహత్తర కార్యక్రమం పీ4లో భాగస్వాములు కావాలని కోరుతున్నారు.
#PoorToRich
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
విద్యా శాఖా మంత్రిగా, రేపటి పౌరులని నేను తయారు చేయాలి. ఇష్టం వచ్చినట్టు నేను నిర్ణయాలు తీసుకుంటాను అంటే కుదరదు. ఏమైనా తేడా వస్తే, ఎన్నో సోషల్ ఇష్యూస్ ఉంటాయి. విద్యా శాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో చర్చించి, ఒక నిర్ణయం తీసుకుంటున్నాం.
#NaraLokeshInDelhi
#NaraLokesh
#AndhraPradesh


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో రాజీనే లేదు. 45.72 మీటర్ల ఎత్తుకు ప్రాజెక్ట్ కట్టి తీరుతాం. వైసీపీ ఫేక్ ప్రచారం నమ్మకండి.
#PolavaramProject
#NaraLokeshInDelhi
#NaraLokesh
#AndhraPradesh


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ఢిల్లీలో ఉక్కు శాఖా మంత్రిని కలిసి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజ్ ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పాను. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వచ్చిన భయమేమీ లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదని కేంద్రమంత్రే చెప్పారు. నిర్వహణ సరిగా లేకే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు వచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌‌ను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నాం
#NaraLokeshInDelhi
#NaraLokesh
#AndhraPradesh


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
పులివెందుల ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ ప్రశ్న..

మీరు 5 ఏళ్ళలో తెచ్చిన పెట్టుబడులు ఎన్ని ? మేము 8 నెలల్లో తెచ్చిన పెట్టుబడులు ఎన్ని అనేవి చర్చించటానికి సిద్ధమా ? చర్చకు రెడీనా జగన్ ?
#NaraLokeshInDelhi
#NaraLokesh
#AndhraPradesh


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిశా. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించా. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కోరా. విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయాలని కోరా. అనంతపురంలో డిఫెన్సు పరిశ్రమలకు గల అనుకూలతల గురించి రక్షణశాఖా మంత్రికి వివరించాం.
#NaraLokeshInDelhi
#NaraLokesh
#AndhraPradesh


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
జగన్ కి, ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేమేమి చేస్తాం. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అసెంబ్లీకి రావటం ఆయన బాధ్యత. కనీసం పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల పై మాట్లాడాలి.
#NaraLokeshInDelhi
#NaraLokesh
#AndhraPradesh


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
ప్రజలు 1.0 లో నువ్వు చేసిన అరాచకం నుంచే ఇంకా బయటకు రాలేదు, నువ్వు చేసిన విధ్వంసం మర్చిపోలేదు. ఇలాగే నా వెంట్రుక కూడా పీకలేరు అని ఎగిరాడు, ప్రజలు ఉన్న 1.0 కూడా పీకేసారు.
#NaraLokeshInDelhi
#NaraLokesh
#AndhraPradesh


రైల్వేబడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు కేటాయించినందుకు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రి లోకేష్ గారు ఆయనతో సుమారు 2 గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన
ఏఐ సెంటర్‌ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్‌ ను ఏపీలో నెలకొల్పేలా సహకరించమని మంత్రిని కోరారు.
#NaraLokeshInDelhi
#NaraLokesh
#AndhraPradesh


సామాన్యులకు ప్రయోజనం కలిగించేందుకు, భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చింది. ఫలితంగా వైసీపీ ఐదేళ్ల పాలనలో బడా నిర్మాణ సంస్థలు, బిల్డర్లకే దక్కిన ఇసుక... ఇప్పుడు సామాన్యులకు సైతం అతి తక్కువ ధరకు ఇసుక అందుతుండటంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh


జగన్‌ పాలనలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో వైఎస్సార్సీపీ సర్కార్, పార్టీలో నంబర్‌-2గా చలామణీ అయిన పెద్ది రెడ్డి కుమారుడిదే ప్రధాన పాత్ర అని సీఐడీ దర్యాప్తులో తేలింది. జె టాక్స్ ని వసూలు చేసి తాడేపల్లి బిగ్‌బాస్‌కు చేర్చటంలో ఇతనిదే కీలక పాత్ర. ఇంతకూ ఎవరా బిగ్ బాస్? జవాబు చెప్పగలవా జగన్?
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh


కూటమి ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఏపీకి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ పరిధిని నిర్ణయించింది. విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను చేర్చుతూ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ను ఏర్పాటు చేసింది. గత ఐదేళ్లుగా మూలన పడి ఉన్న ప్రత్యేక రైల్వే జోన్ అంశానికి కూటమి ప్రభుత్వం ప్రాణం పోసి, కార్యరూపంలోకి తెచ్చింది. దట్ ఈజ్ చంద్రబాబుగారు.
#ChandrababuNaidu
#AndhraPradesh


రాయలసీమను ఉద్యాన హబ్ గా తీర్చిదిద్దడానికి చంద్రబాబుగారు గతంలో ప్రారంభించిన పథకాలను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. ముఖ్యంగా సూక్షసేద్యాన్ని నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం రాకతో మళ్ళీ ఉద్యాన రంగానికి ఊపొచ్చింది. ఈ నేపథ్యంలో అనంతపురంలో రైతులు, ఉద్యానరంగ నిపుణులు, జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో 'అనంత ఉద్యాన సమ్మేళనం' నిర్వహిస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh


కేంద్ర భారీపరిశ్రమల మంత్రి హెచ్ డి కుమారస్వామిని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. అక్కడే ఉన్న మాజీ ప్రధాని దేవ గౌడను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి సుమారు రూ.12వేల కోట్ల నిధులు విడుదల చేసినందుకు కుమారస్వామికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి వద్ద ప్రైవేటురంగంలో ఏర్పాటుకానున్న ఆర్సెలర్స్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ ఉక్కు పరిశ్రమ వల్ల ఏపీ యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం తరపున అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు.
#NaraLokeshInDelhi
#NaraLokesh
#AndhraPradesh




ఏపీలో ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో.. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) కు సహకారం అందిస్తోంది చంద్రబాబుగారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. రైతు తన వాటా 10 శాతం చెల్లించగానే వెంటనే అతని పొలంలో డ్రిప్ పరికరాలను అమర్చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ. 343.76 కోట్ల సబ్సిడీని రైతులకు ఇచ్చారు.
#FarmersFriendlyGovt
#ChandrababuNaidu
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh


కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డిల్లీలోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనం (All India Education Ministers' Conclave) ను ఏపీలో ఏర్పాటుచేసే అవకాశం కల్పించాల్సిందిగా కోరారు. విద్యారంగంలో కీలక సంస్కరణలపై చర్చించడానికి ఈ కాన్క్లేవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుందన్నారు. కెజిబివిలు, నైపుణ్య విద్య, ICT ఆధారిత అభ్యాసం, నాణ్యత పెంపుదలకు కేంద్రం నుంచి ఎపికి నిధుల కేటాయింపులు పెంచాలని, ఏపీలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రతి పంచాయతీలో మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు సహకరించాలని కోరారు.
#NaraLokeshInDelhi
#NaraLokesh
#AndhraPradesh



20 ta oxirgi post ko‘rsatilgan.